Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్YCP Rajyasabha Members: వారికే ఛాన్స్ ఇచ్చిన జగన్

YCP Rajyasabha Members: వారికే ఛాన్స్ ఇచ్చిన జగన్

గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను ఎంపిక చేసిన వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు. ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను అభినందించిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad