Saturday, May 11, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: పిల్లలను కడతేర్చిన హంతకుల..

Garla: పిల్లలను కడతేర్చిన హంతకుల..

కొనసాగుతున్న సస్పెన్స్..

పిల్లలను కడతెర్చిన హంతకులు నేడు మృతదేహాలుగా మారిన ఘటన గార్ల మండలంలో చోటుచేసుకుంది. గార్ల మండలంలోని అంకన్నగూడెం గ్రామంలో గత నెల 10న అనిల్ దేవి దంపతులు వారి కుమార్తెలు లాస్య (12నెలలు), లోహిత(2నెలలు) చిన్నారులకు పాలల్లో విషం కలిపి తాగించి, హత్య చేసి, పరారైన అనిల్ దేవిల మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో బయ్యారం మండలం నామాలపాడులోని నిర్మానుష అటవీ ప్రాంతంలో లభ్యమై కలకలం రేపాయి. ఇలా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News