Thursday, May 9, 2024
Homeఆంధ్రప్రదేశ్Gunturu: ఫస్ట్ టైం ఓటర్స్ తో 3 కే రన్

Gunturu: ఫస్ట్ టైం ఓటర్స్ తో 3 కే రన్

లెట్స్ ఓట్ 3కె రన్

తొలిసారి ఓటు హక్కు పొందినవారితో 3 కే వాక్ ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం నుంచి కొరిటెపాడు మీదుగా “లెట్స్ ఓట్ 3కె రన్” – ఓటు అనేది హక్కు మాత్రమే కాదు బాధ్యత, దేశ భవిష్యత్తును మార్చే ఆయుధం ఓటు, ఓటు హక్కును వినియోగించుకునేలా యువతను ప్రోత్సహిస్తున్నామన్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఇతర ప్రముఖులతో పాటు యువ ఓటర్లు పెద్ద ఎత్తున ఈ “లెట్స్ ఓట్ 3కె రన్” పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News