రవీంద్ర సంగీతం ఆమె గొంతులోంచి జారువారుతుంటే ముగ్ధులమైపోతాము. రవీంద్ర సంగీతమనగానే అందరి మనసుల్లో మొదటగా మెదిలేది కూడా ఆమే. విశ్వకవి రవీంద్రుడు రచించి కూర్చిన సంగీతంపై అద్భుతమైన పట్టు ఆమె సొంతం. అందుకే...
కిచెన్ టిప్స్
మరిగే నీళ్లల్లో బాదం పప్పులు వేసి పది నిమిషాలు ఉంచిన తర్వాత పొట్టు సులభంగా వచ్చేస్తుంది. పాలరాతి మీద కూరగాయలు తరిగితే కత్తి పదును పోతుంది కాబట్టి చాపింగ్ బోర్డు...
ఆర్తి డ్రోగా.. ఆమె ఎత్తు మూడున్నర అడుగులే. కానీ ఆమె ఎదిగిన ఎత్తు మాత్రం అందరికీ అందనిదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఎందరికో ఆమె నేడు స్ఫూర్తివంతమైన ఐఎఎస్ అధికారిణి అయ్యారు. ప్రజల...
గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టడానికి ఎస్టి తెగల వర్గీకరణ చేస్తారా అవాకులు చివాకులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 30వ తారీఖు ఎన్నికల్లో బుద్ధి చెప్పండికాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
ప్లాస్టిక్ ఫర్నీచర్ శుభ్రం చేస్తున్నారా..చాలామంది ఇళ్లల్లో ప్లాస్టిక్ ఫర్నీచర్ వాడుతుంటారు. వీటిపై తొందరగా దుమ్ము, ధూళి, మురికి చేరే ప్రమాదం ఉంది. అందుకే వీటిని తరచూ శుభ్రం చేస్తుండాలి. లేకపోతే అవి చూడడానికి...
శ్రామికశక్తిలో మహిళల స్వల్ప ప్రాతినిధ్యం, వారెదుర్కొంటున్న వివక్ష, వేతనా అంతరాలు, గ్లోబెల్ లేబర్ మార్కెట్ లో స్త్రీల కెరీర్ అవకాశాలు, కుటుంబ బాధ్యతలు , పెళ్లి, సమాజంలో పొడసూపిన రకరకాల మార్పులు, పారిశ్రామికవిప్లవం...
ఇరాన్ మహిళల హక్కుల సాధన ఆమె లక్ష్యం. ఇరాన్ లో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోయాలన్నది ఆమె కోరిక. పౌరుల, స్త్రీల స్వేచ్ఛా సమానత్వాల సాధన ఆమె ఉద్యమ గీతం. వాటి సాధనకు యాక్టివిజాన్ని...
పుస్తకాల్లోని పాఠాలను పాటలు, కథలుగా మార్చి చెప్పడం ఆమె ప్రత్యేకత. ఆ వినూత్న బోధనతో విద్యార్థుల మనసుతో పాటు అనేక అవార్డులూ గెలుచుకున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మండల...
ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు జయావర్మ సిన్హా. రైల్వేస్ సీనియర్ ట్రాఫిక్ సర్వీస్ ఆఫీసర్ గా సేవలు అందించిన ఆమె ఇటీవల ఇండియన్ రైల్వేస్ తొలి మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్,...
ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు మహిళలూ 'మిల్లెట్ దీదీ'లుగా సుప్రసిద్ధులు. వీళ్లు ఒడిషాకు చెందిన ఆదివాసీ స్త్రీలు. ఒకరు సుబాసా మొహంతా. ఇంకొకరు రైమతి ఘియురియా. సాధారణ గిరిజన మహిళా రైతులైన...
ముఖపుస్తకంలో మనం ఎన్నో చూస్తూంటాం…మన గోడలపై ఎంతో రాస్తూంటాం…మరి మా సొంతూరు పై కొంతనా రాసుకుందామనిపించి…….
నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామ గురించి ప్రత్యేక కథనం
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఇప్పుడు నంద్యాల జిల్లాగా...