Saturday, May 4, 2024
HomeఆటKusumanchi: కబడ్డీ పోటీలను తిలకించిన పొంగులేటి బ్రదర్స్

Kusumanchi: కబడ్డీ పోటీలను తిలకించిన పొంగులేటి బ్రదర్స్

రామ నవమికి పోటీలు

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని జీళ్ళచెర్వులో పొంగులేటి యువసేన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్ జిల్లాలు స్థాయి కబడ్డీ ముగింపు పోటీలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు ప్రసాద్ రెడ్డి బ్రదర్స్ హాజరై తిలకించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని ఫైనల్ మ్యాచ్ లను ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News