Sunday, April 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: భారీగా టిడిపిలో చేరిన యువత

Nandyala: భారీగా టిడిపిలో చేరిన యువత

ఫరూక్ సమక్షంలో..

నంద్యాల టౌన్ నందమూరి నగర్ 37వ వార్డు నుంచి నంద్యాల టిడిపి ఒకటో వార్డు కౌన్సిలర్ నాగార్జున , మాబు గుల్లి , మణికంఠ ఆధ్వర్యంలో నాజీర్ , సమీర్ , రజీఫ్ , చోటు , ఖాదర్ , రవి , గౌస్ తో పాటు 200 మంది యువకులు నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సమక్షంలో టిడిపిలో చేరారు. అనంతరం వారికి టిడిపి కండువా చేసి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఫరుక్ ,ఫిరోజ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఉన్న పథకాలకు ఆకర్షితులై భారీ ఎత్తున యువత టిడిపిలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే మేలో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి సీఎంగా చంద్రబాబు నాయుడుని చేసుకోవాలని, నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ ని ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News